శనివారం, మంగళవారం ఈ శ్లోకం పారాయణం చేస్తే అద్భుత ఫలితం !
అంజనానందం వీరం జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం వందే లంకాభయంకరం||
అంజనాదేవి కుమారుడు, జానకీ మాతా శోకాన్ని పోగొట్టిన వాడు, వానరమూక రాజు...
లంకాధిపతికి భయాన్ని పరిచయం చేసిన ఆంజనేయుడికి వందనం అని అర్థం..
ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు ఈ శ్లోకం చదువుకుంటే మంచి జరుగుతుంది
ముఖ్యంగా మంగళవారం, శనివారం పారాయణం చేస్తే అద్భుత ఫలితాన్ని పొందుతారు
ఈ శ్లోకం పారాయణ ఫలితం గురించి స్వయంగా పరాశర మహర్షి వివరించారు
పరాశర మహర్షి అంటే వ్యాసమహర్షి తండ్రి
All Images Credit: playground.com
Thanks for Reading.
UP NEXT
మొక్కులు వేరేవారిద్వారా తీర్చుకోవచ్చా!
View next story