తలవంచని జీవితం - బాధలేని మరణం కావాలా!
ఆలయానికి వెళ్లి దర్శనం అనంతరం కాసేపు కూర్చుంటారు
ఆలయ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు దైవనామస్మరణ చేస్తుంటారు
దర్శనం అనంతరం కూర్చున్నప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి...
అనాయాసేన మరణం - వినాదైన్యేన జీవనం
దేహాంతే తవ సాయుజ్యం - దేహిమే పరమేశ్వరా!
నొప్పి కానీ బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు
జీవితంలో ఎవరిమీదా ఆధారపడకుండా..ఎవరి ముందూ తలవంచకుండా..
ఎవరినీ నొప్పించకుండా..ఎవరి వద్దా చులకనకాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు
మరణం ప్రాప్తించిన తర్వాత నీలో లీనమయ్యేలా దీవించు
పరమేశ్వరా నాకు ఈ వరాలని అనుగ్రహించు...
All Images Credit: playground.com
Thanks for Reading.
UP NEXT
శనివారం, మంగళవారం ఈ శ్లోకం పారాయణం చేస్తే అద్భుత ఫలితం !
View next story