దర్శనం తర్వాత ఆలయంలో కూర్చోకుండా వచ్చేస్తే ఏమవుతుంది!

దర్శనం అయ్యాక ఆలయంలో కాసేపు కూర్చునే సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది

కారణం తెలియకపోయినా కానీ ప్రతి భక్తులు ఇది పాటిస్తారు

ఆలయంలో కూర్చోకుండా వచ్చేస్తే ఏమువుతుందనే సందేహం ఉంది

భగవంతుడు దయామయుడే కానీ పగతీర్చుకోడు...

ఆలయంలో కూర్చోకుండా వచ్చేస్తే ఏమీ జరిగిపోదు

మరి దర్శనానంతరం కాసేపు కూర్చోవాలనే నియమం ఎందుకు పెట్టారంటే

అక్కడుంటే పాజిటివ్ వైబ్రేషన్‌ ని అనుభవించాలి..

ఆలయంలో స్వామివారి రూపాన్ని మనసులో నిలుపుకోవాలి

భవిష్యత్ లో ఆలయాలకు వెళ్లే అవకాశం లేనప్పుడు మానసిక యాత్ర చేయొచ్చు

Images Credit: Pixabay