మృత్యుభయాన్ని తొలగించే మంత్రం

ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం

నారసింహ గాయత్రిని రోజూ 108 సార్లు ఈ పఠిస్తే అపమృత్యుదోషాలు తొలగిపోతాయి

ఉగ్రం వీరం మహావిష్ణుం..అన్ని లోకాల్లో ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక

సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్ముడుఉంటాడు

సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం

నృసింహం అంటే..సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనదని అర్థం

అందుకే లోకాలను ఉద్ధరించేందుకు నారసింహుడిగా ఆవిర్భవించాడు మహావిష్ణువు

All Images Credit: playground.com

Thanks for Reading. UP NEXT

గాయత్రి మంత్రం స్త్రీలు జపించకూడదా!

View next story