మృత్యుభయాన్ని తొలగించే మంత్రం
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
నారసింహ గాయత్రిని రోజూ 108 సార్లు ఈ పఠిస్తే అపమృత్యుదోషాలు తొలగిపోతాయి
ఉగ్రం వీరం మహావిష్ణుం..అన్ని లోకాల్లో ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక
సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్ముడుఉంటాడు
సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం
నృసింహం అంటే..సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనదని అర్థం
అందుకే లోకాలను ఉద్ధరించేందుకు నారసింహుడిగా ఆవిర్భవించాడు మహావిష్ణువు
All Images Credit: playground.com
Thanks for Reading.
UP NEXT
గాయత్రి మంత్రం స్త్రీలు జపించకూడదా!
View next story