ఏపీ, తెలంగాణలో ఉన్న పంచ నారసింహ క్షేత్రాలు ఇవే!

నరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన ఐదు పవిత్ర క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి

శ్రీ యోగానంద నరసింహ స్వామి - విజయవాడకు 140 కిలోమీటర్ల దూరంలో మట్టపల్లిలో ఉంది ఈ ఆలయం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి - కృష్ణా , మూసీ నదుల సంగమ ప్రదేశం వాడపల్లిలో ఉంది ఆ ఆలయం

శ్రీ వజ్ర నరసింహ స్వామి - ఏపీలో గుంటూరు జిల్లా కేతవరంలో ఉంది ఆ ఆలయం

పానకాల నరసింహస్వామి - మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాల్లో కొండపై కొలువయ్యాడు పానకాల నరసింహస్వామి

యోగానంద నరసింహస్వామి - ఏపీలో వేదాద్రిలో కొలువయ్యాడు యోగానంద నరసింహ స్వామి

ఓం వజ్రనఖాయ విద్మహే తిక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నరసింహః ప్రచోదయాత్

All Images Credit: playground.com