దేవుడికి పెట్టే తాంబూలంలో ఏమేం ఉండాలి!
పూగీఫలైస్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతమ్
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
ఈ శ్లోకాన్ని చదువుతూ తాంబూలం సమర్పయామి అని చెబుతారు
తాంబూలంలో ఏమేం ఉండాలో ఈ శ్లోకంలోనే స్పష్టంగా ఉంది
పూగీ ఫలం అంటే వక్క , కర్పూరం అంటే పచ్చ కర్పూరం
నాగవల్లీ దళం అంటే తమలపాకు..ముక్తా చూర్ణం అంటే సున్నం
ఈ నాలుగింటిని భగవంతుడికి తాంబూలంగా సమర్పించాలి
ఇవేమీ లేకపోతే కొన్ని అక్షతలు తీసుకుని మనస్ఫూర్తిగా నమస్కరించి వేస్తే చాలు
భగవంతుడి ఆరాధనలో విధానం కన్నా భక్తే ప్రధానం...
Images Credit: Pinterest
Thanks for Reading.
UP NEXT
దేవుడు మనిషి రూపంలో ఎందుకు వస్తాడు!
View next story