పూజలో భాగంగా మూడు వత్తులు వేయాలి
తూర్పు ముఖంగా దీపం వెలిగించాలి
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపంలో కొలువై ఉంటారు
దీపం సమ్మెపై పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వు ఉంచాలి
ఇలా పెట్టే దీపాన్ని మంగళ దీపం అంటారు...
అమంగళ దీపం కూడా ఉంటుంది
ఎవరైనా చనిపోతే పార్థివశరీరం ఒక్కటే ఉండకూడదని..మనిషిలో జ్యోతి వెళ్లిపోయిందని సూచన
మట్టిపై ప్రమిదను పెట్టి ఒకేవత్తి వేసి వెలిగిస్తారు... దానికి పసుపు, కుంకుమ, పూలు పెట్టరు
అందుకే శుభకార్యాల సమయంలో దీపం వెలిగించగానే కుంకుమ, పూలు పెడతారు...