మానవ మేధస్సుకి అందని అద్భుతం ఇది!

పరమేశ్వరుడి పంచభూత లింగాల్లో ఒకటి జంబుకేశ్వరం

పంచభూతాల్లో ఒకటైన జలతత్వంతో దర్శనమిస్తాడు ఈశ్వరుడు

తమిళనాడు శ్రీరంగం క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది జంబుకేశ్వరం

ఇక్కడ శివలింగంపైనుంచి 24 గంటలూ నీళ్లు ఊరుతూనే ఉంటాయి

చుట్టూ నీరొచ్చే సోర్స్ ఉండదు కానీ నీళ్లు వస్తూనే ఉంటాయి

అర్చకులు శివలింగంపై ఓ వస్త్రాన్ని కప్పి ఉంచుతారు... అది తిడిసిన తర్వాత తీసి పిండి మళ్లీ వేస్తుంటారు

పరమేశ్వరుడి మహిమకు నిదర్శనంగా ఈ వింతను భక్తులంతా చూడొచ్చు..

ఓం నమః శివాయ
Image Credit: playground.com