సమస్యకు పరిష్కార మార్గం చూపే శ్లోకం ఇది
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః
లంకలో సీతాదేవి జాడ తెలియనప్పుడు ఆంజనేయుడు పఠించిన శ్లోకం
రామాయణం సుందరకాండలోది ఈ శ్లోకం
ఈ శ్లోకం అర్థం ఏంటంటే...లక్ష్మణుడితో ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం
రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి , చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం
భక్తిశ్రద్ధలతో ఈ శ్లోకం పఠించిన తర్వాత సీతాదేవి జాడ తెలిసింది
సమస్యలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే పరిష్కార మార్గం కనిపిస్తుందంటారు
Image Credit: Pinterest
Thanks for Reading.
UP NEXT
ముఖ్యమైన శని క్షేత్రాలు 9 - మీరెన్ని దర్శించుకున్నారు!
View next story