సత్యసాయిబాబా పుట్టినప్పుడు ఇంట్లో కోబ్రా, మృదంగం, తంబురా శబ్దాలు

Published by: Raja Sekhar Allu

940 మార్చి 8న 14 ఏళ్ల వయసులో సత్యసాయిబాబాగా పిలవాలని చెప్పారు. ఆ రోజు నుంచి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది.

Published by: Raja Sekhar Allu

8వ తరగతి వరకు మాత్రమే చదివారు. అప్పటి నుంచి భజనలు, ఉపన్యాసాలు, భక్తుల సేవలోనే జీవితాన్ని గడిపారు.

Published by: Raja Sekhar Allu

ఆయన రాసిన మొదటి పాట “మానసు భజరే గురు చరణం”.ఇప్పటికీ ప్రతి భజన మందిరంలో పాడతారు.

Published by: Raja Sekhar Allu

1953 జూలై 6న గుండెపోటుతో రెండు గంటల పాటు శ్వాస లేకుండా పడివున్నారు. డాక్టర్లు మరణించారని ప్రకటించారు. 2 గంటల తర్వాత కళ్లు తెరిచి “నేను వెళ్లిపోలేదు, మీతోనే ఉన్నానని చెప్పారు

Published by: Raja Sekhar Allu

ఆయన రక్తం ఎర్ర కాదు – బంగారు రంగులో ఉంటుందని భక్తుల నమ్మకం

Published by: Raja Sekhar Allu

ఎవరికైనా దండం చేస్తే ఆ వ్యక్తి జన్మలోని పుణ్యం తనకు వచ్చేస్తుందని, అందుకే ఎవరికీ దండం పెట్టేవారు కాదు.

Published by: Raja Sekhar Allu

1950లో ఆయన నిర్మించిన మొదటి ఆశ్రమం పేరు “ప్రశాంతి గృహం”. ఆ తర్వాత అదే ప్రశాంతి నిలయంగా విస్తరించింది.

Published by: Raja Sekhar Allu

ఆయన జీవితంలో ఒక్కసారి మాత్రమే విదేశాలకు వెళ్లారు – అది కూడా ఆఫ్రికా. అయినా ప్రపంచంలోని 126 దేశాల్లో ఆయన సేవా సంస్థలు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

మరణం తేదీనే 84 ఏళ్ల ముందు ప్రకటించారు

Published by: Raja Sekhar Allu