భారతదేశంలో ఈ ఆలయాల్లో ఇదే ఆచారం!
ఇక్కడ మునీశ్వర స్వామికి చికెన్ , మటన్ ప్రసాదంగా సమర్పిస్తారు.
దుర్గా పూజ సమయంలో దేవి విమలకు మాంసం , చేపలు నివేదిస్తారు
ఏటా కిచిడి మేళా సమయంలో అమ్మవారికి మాంసాన్ని సమర్పిస్తారు.
ఇక్కడ ముతప్పన్ స్వామికి కాల్చిన చేపలు, తాడి సమర్పించి అదే ప్రసాదంగా భక్తులకు పంచిపెడతారు
పశ్చిమ బెంగాల్ లో దేవి కాళీకి మేకను బలి ఇస్తారు.
కామాఖ్యకు మేక మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
దేవి దుర్గాకు మద్యంతో పాటూ మాంసాన్ని సమర్పిస్తారు.
ఇక్కడ కాళీకి నైవేద్యంగా చేపలు సమర్పిస్తారు.