ఈ ఏడాది మీరూ చేయండి...ఇదిగో పూజా విధానం!
కార్తీకమాసం ప్రారంభమైన ఐదో రోజు వస్తుంది చఠ్ పూజ
ఇది సూర్యభగవానుడికి, ఛాయాదేవికి అంకితంచేసిన పూజ
ప్రధానంగా బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, నేపాల్లో ఘనంగా నిర్వహిస్తారు
గుమ్మడికాయ అన్నం తింటారు.
ఆ రోజున పాయసం ప్రసాదంగా తయారు చేస్తారు.
అక్టోబర్ 28న ఉషా అర్ఘ్య సమర్పిస్తారు
అక్టోబర్ 28న ఉదయించే సూర్యునికి అర్ఘ్యంతో చఠ్ పూజ పూర్తవుతుంది