శివ భక్తులకు చాలా ప్రత్యేకం!
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగోది తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఉంది
ఈ ఆలయ నిర్మాణ శైలికి చాలా పేరు ప్రఖ్యాతలున్నాయి
శ్రీరాముడు ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పరమేశ్వరుడి అనుగ్రహం పొందాడు
రామేశ్వరంలో బావుల్లో నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం
కాశీ నుంచి గంగా జలాన్ని రామేశ్వరానికి తీసుకొచ్చి అర్చించి.. ఆ తర్వాత ఇక్కడి ఇసుకను కాశీలో కలుపుతారు
రామేశ్వరంలో అమ్మవారు పర్వతవర్ధనీ దేవిగా పూజలందుకుంటోంది
రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.
రామేశ్వరంలో మొత్తం 64 తీర్థాలు ఉన్నాయి..ఇక్కడ భక్తులు స్నానమాచరిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం