విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించాలంటే!



విష్ణుసహస్రనామాన్ని పారాయ‌ణ చేయ‌డం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఆందోళనలు తగ్గుతాయి.



విష్ణు సహస్రనామాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల కష్టాలు, బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. వి



జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో బృహస్పతి క్షీణించినప్పుడు లేదా చాలా బలహీనంగా ఉన్నప్పుడు, విష్ణు సహస్రనామాన్ని జపించడం ప్రయోజనకరంగా ఉంటుంది.



జాతకంలో 6, 8 లేదా 12వ ఇంట్లో బృహస్పతి సంచరించినప్పుడు కూడా విష్ణు సహస్రనామం పారాయ‌ణ చేయాలి. జాత‌కంలో చెడు ఫలితాలను ఇచ్చే గ్రహాలు శాంతిస్తాయ‌ని నమ్ముతారు.



జాతకంలో బృహస్పతి కారణంగా కడుపు లేదా కాలేయ సమస్య ఉన్నప్పుడు, జ్యోతిష్క‌లు విష్ణు సహస్రనామాన్ని పఠించమని సలహా ఇస్తారు.



వివాహానికి ఆటంకాలు ఎదురైనా, వివాహానంతరం సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నా అలాంటి సమయాల్లో విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.



విశ్వంలోని ప్రతి సంఘటన విష్ణువుకు సంబంధించినది. విశ్వం సృష్టికర్త అయిన విష్ణువు కోరికలను నెరవేరుస్తాడ‌ని నమ్ముతారు.



మీ జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేయాలనుకుంటే లేదా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటే, మీరు విష్ణుస‌హ‌స్ర‌నామాన్ని త‌ప్ప‌కుండా పారాయ‌ణ చేయాలి Image Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఇలాంటి వివాహ బంధం కలకాలం ఉంటుంది

View next story