ఇంకా పెళ్లికాలేదా - 41 రోజులు ఈ మంత్రం పఠిస్తే!



పెళ్లికానివారు ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు ఈ మంత్ర పఠించాలని సూచిస్తున్నారు పండితులు



కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః



అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర



విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే



సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే



41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే పెళ్లికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి



పెళ్లైన వారు పఠిస్తే..దాంపత్య జీవితంలో ఉండే దోషాలు తొలగిపోతాయి.



కాత్యాయని దేవి నిష్ఠతో పూజించి విష్ణువును భర్తగా పొందింది. అందుకే ఆ అమ్మవారినికి పూజించిన వారికి మాంగల్య దోషాలు తొలగిపోతాయి



సంతానం లేని దంపతులకు కాత్యాయని మంత్ర జపంతో వంశాభివృద్ధి చేకూరుతుంది.



Image Credit: Pinterest