ఎల్లో లేహేంగాలో సౌమ్య రావ్ అందాల విందు - వీడియో వైరల్!

2018 లో 'రోజా' అనే తమిళ సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది సౌమ్య రావు.

ఆ తర్వాత తమిళంలో కొన్ని సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2021లో 'శ్రీమంతుడు' సీరియల్ తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగు పెట్టింది.

2022 లో ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్' తో యాంకర్ గా మారింది.

ప్రస్తుతం 'జబర్దస్త్' తో పాటు అప్పుడప్పుడు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో లోనూ మెరుస్తోంది.

ఎల్లో లెహంగాలో ఉన్న సౌమ్య రావ్ వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దాన్ని మీరూ చూసేయండి.

Sowmya Rao/Instagram