ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మెటా మీట్ అప్ హైదరాబాద్.

ఈ ఈవెంట్ కు అధిక సంఖ్యలో హాజరైన సోషల్ మీడియా క్రియేటర్స్.

అందులో మెహబూబ్, లాస్య, హిమజ, నిఖిల్, నిస్సార్ వంటి చాలా మంది యూట్యూబ్ స్టార్స్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీరు తాము దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

తమ తమ అధికారిక అకౌంట్లలో ఫొటోలు షేర్ చేసిన యూట్యూబ్ సెలబ్రెటీలు.

ఆర్జే కాజల్.. తన ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తూ అలరించింది.

మెటా స్కోర్ షీట్ లో పాయింట్ల కోసం క్రియేటర్స్ ఎలా తాపత్రయ పడతారో లాస్య ఓ వీడియోను షేర్ చేసింది.

అలా సెలబ్రెటీస్ తమ తోటి వారితో కలిసి ఈ ఈవెంట్ లో ఎంజాయ్ చేశారు.

ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Image Credits : Instagram