ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ ముంబైలో ఫొటోగ్రాఫర్లకు కనిపించారు.
శోభిత ధూళిపాళ తెలుగమ్మాయే.
మోడలింగ్ నుంచి శోభిత సినిమాల్లో అడుగుపెట్టారు.
2015లో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ ఆమె మొదటి సినిమా.
తెలుగులో ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాల్లో శోభిత నటించారు.
ఈ రెండు సినిమాల్లోనూ అడివి శేష్నే హీరో.
ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
వీటిలో ‘సితార’ బాలీవుడ్ సినిమా.
దీంతోపాటు ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
భారతీయ మూలాలున్న నటుడు దేవ్ పటేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నారు.
Thanks for Reading.
UP NEXT
సముద్రపు ఒడిలో పవళిస్తున్న అందాల బుట్టబొమ్మ పూజా!
View next story