ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ ముంబైలో ఫొటోగ్రాఫర్లకు కనిపించారు.

శోభిత ధూళిపాళ తెలుగమ్మాయే.

మోడలింగ్ నుంచి శోభిత సినిమాల్లో అడుగుపెట్టారు.

2015లో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ ఆమె మొదటి సినిమా.

తెలుగులో ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాల్లో శోభిత నటించారు.

ఈ రెండు సినిమాల్లోనూ అడివి శేష్‌నే హీరో.

ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

వీటిలో ‘సితార’ బాలీవుడ్ సినిమా.

దీంతోపాటు ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

భారతీయ మూలాలున్న నటుడు దేవ్ పటేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నారు.

Thanks for Reading. UP NEXT

సముద్రపు ఒడిలో పవళిస్తున్న అందాల బుట్టబొమ్మ పూజా!

View next story