ABP Desam

కొండ చిలువ పాములను మింగడం తెలిసిందే. కానీ, పామే ఆ పని చేస్తే?

ABP Desam

మియామీ జూలో అదే జరిగింది. కాటన్ మౌత్ పాము కొండ చిలువను మింగేసింది.

ABP Desam

మియామీ జూ డాక్టర్లు ఇటీవల బర్మీస్ పైథాన్‌కు ట్రాకింగ్ ట్రాన్స్‌ మీటర్‌ అమర్చారు.

రోజూ అది ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసుకొనేవారు.

ఓ రోజు డాక్టర్లకు.. ఆ కొండ చిలువను ఓ పాము మింగేసిందని తెలిసింది.

ట్రాకింగ్ ట్రాన్స్‌‌మీటర్ సాయంతో దాని ఆచూకీ తెలుసుకుని, పామును పట్టుకున్నారు.

ఆ పాముకు ఎక్స్‌రే తీస్తే.. దాని కడుపులో కొండ చిలువ చనిపోయి కనిపించింది.

ఆ ఎక్స్‌రేను జూ మియామీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ ఎక్స్ రే ఇదే.

ఆ ఎక్స్‌రే ఫొటోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. (Representational Image/Pexels)

Images & Video Credit: Pexels and Pixabay