సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది.

ఈ వేడుకలకు ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు.

ఈ సందర్భంగా కొత్త జంట కెమెరాలకు పోజిచ్చింది.

సిద్ధార్థ్ మల్హోత్రా పూర్తిగా బ్లాక్ డ్రస్‌ను ధరించాడు.

కియారా మాత్రం బ్లాక్, వైట్ కాంబినేషన్ డ్రస్‌లో కనిపించింది.

ఈ వేడుకలకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

కపూర్ ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఈ ఫొటోల్లో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు.

చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన అనంతరం వీరు వివాహం చేసుకున్నారు.

ఈ నెలలోనే వీరి వివాహం జరిగింది.