సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్.

పాయల్ రాజ్ పుత్ తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

పాయల్ 'ఆర్ ఎక్స్100' మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం 'మాయా పేటిక'తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది పాయల్.

జూన్ 30న రిలీజ్ కానున్న సినిమా కోసం ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ విజయవాడ వెళ్లింది.

ఈ సందర్భంగా పాయల్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.

ఆడియెన్స్ ను ఉత్సాహపరుస్తూ, డ్యాన్స్ చేస్తూ అందర్నీ అలరించింది.

తమ ఫేవరెట్ స్టార్ అలా డ్యాన్స్ చూస్తుంటే.. ఫ్యాన్స్ కళ్లు జిగేల్ అనకుండా ఉంటాయా? చెప్పండి?

Image Credits: Payal Rajput/Instagram