మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ దాదాపుగా ముగిసినట్లే.

Image Source: WPLT20 Twitter

కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

Image Source: WPLT20 Twitter

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: WPLT20 Twitter

యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ నాలుగు వికెట్లు దక్కించుకుంది.

Image Source: WPLT20 Twitter

దీప్తి శర్మ మూడు వికెట్లు తీసుకోగా, రాజేశ్వరి గయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టింది.

Image Source: WPLT20 Twitter

అనంతరం యూపీ వారియర్జ్ 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: WPLT20 Twitter

అలీస్సా హీలీకి (96 నాటౌట్: 47 బంతుల్లో) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Image Source: WPLT20 Twitter

ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయం పాలైంది.

Image Source: WPLT20 Twitter

టోర్నీలో ముందుకు వెళ్లాలంటే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాలి.

Image Source: WPLT20 Twitter

దీంతో పాటు మిగతా జట్ల సమీకరణాల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది.