Image Source: WPLT20 Twitter

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్లతో ఘన విజయం సాధించింది.

Image Source: WPLT20 Twitter

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది.

Image Source: WPLT20 Twitter

ముంబై ఇండియన్స్ కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది.

Image Source: WPLT20 Twitter

టోర్నీలో ముంబైకి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.

Image Source: WPLT20 Twitter

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి.

Image Source: WPLT20 Twitter

ఓపెనర్లు హీలీ మాథ్యూస్ (77 నాటౌట్), యస్తికా (23) మొదటి వికెట్‌కు 45 పరుగులు జోడించారు.

Image Source: WPLT20 Twitter

ఆ తర్వాత హీలీకి నటాలీ స్కీవర్ బ్రంట్ (55 నాటౌట్) తోడైంది.

Image Source: WPLT20 Twitter

వీరి జోడిని విడగొట్టడానికి బెంగళూరు కెప్టెన్ స్మృతి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

Image Source: WPLT20 Twitter

వీరు రెండో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించారు.

Image Source: WPLT20 Twitter

దీంతో బెంగళూరు 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.