Image Source: WPLT20 Twitter

మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది.

Image Source: WPLT20 Twitter

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

Image Source: WPLT20 Twitter

గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

Image Source: WPLT20 Twitter

దీంతో ముంబై 143 పరుగులతో ఘనవిజయం సాధించింది.

Image Source: WPLT20 Twitter

ముంబై తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ (65: 30 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

Image Source: WPLT20 Twitter

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా హర్మన్ ప్రీత్ కౌర్‌కే లభించింది.

Image Source: WPLT20 Twitter

ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకుంది.

Image Source: WPLT20 Twitter

ఒక దశలో గుజరాత్ 23 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.

Image Source: WPLT20 Twitter

ఈ దశలో దయాళన్ హేమలత (29 నాటౌట్: 23 బంతుల్లో) ఆదుకుంది.

Image Source: WPLT20 Twitter

లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49 పరుగుల రికార్డు బద్దలయ్యేది.