'ఎస్ఎంఎస్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా.

ఆ తరువాత 'రొటీన్ లవ్ స్టోరీ', 'కొత్త జంట' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాలు రెజీనా క్రేజ్ ని పెంచాయి.

తెలుగులో ఆమె చివరిగా 'ఎవరు' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. 

అందులో రెండు, మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి.

'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుంది రెజీనా.

ఈరోజు 'శాకిని డాకిని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.