అయోధ్య రామమందిరం గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!

అయోధ్య రామాలయాన్ని 70 ఎకరాల్లో నిర్మించారు

తూర్పు దిశన ఉండే సింహద్వారం నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాలి

ఈ ఆలయ నిర్మాణానికి 2587 ప్రాంతాల మట్టి ఉపయోగించారు

5 ఆకర్షణీయమైన మండపాలు - డాన్స్ మండపం, రంగ మండపం, సభా మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపం

ఈ ఆలయం నాగర శైలిలో నిర్మించారు. డిజైన్ స్ట్రక్చర్ ఆధారంగా దేశంలోనే అతి పెద్ద ఆలయం

ఈ ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు

ఈ ఆలయం నిర్మాణంలో ఇనుము ఉపయోగించలేదు

ఈ రామాలయం మూడంతస్తుల విస్తీర్ణంలో ఉంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు

ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 46 ద్వారాలు ఉన్నాయి

గర్భగుడిలోని బంగారు ద్వారం ఎత్తు సుమారు 12 అడుగులు, వెడల్పు 8 అడుగులు

ఆలయంలోని మొత్తం 46 ద్వారాల్లో 42 ద్వారాలకు 100 కిలోల బంగారం పూత ఉంది

ఆలయంలో పొందుపరిచిన టైమ్ క్యాప్సూల్‌లో.. ఆలయం, రాముడు, అయోధ్యకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు

Thanks for Reading. UP NEXT

'రామ' నామం ఎందుకు విశిష్టమైనది!

View next story