గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో చిక్కుతున్న పులస చేపలు



భారీ ధర చెల్లించి పులస చేపలను ఎగబడి కొంటున్న మాంసం ప్రియులు



యానాంలో మత్స్యకారులకు మూడు పులస చేపలు చిక్కాయి.



యానాంలోని మార్కెట్‌లో ఒక్కొక్క పులసను 2 వేలకు వేలం పాటలో విక్రయించారు.



కాట్రేనికోన మండలం చేయ్యేరు గ్రామానికి చెందిన వ్యక్తి మొదటి పులస చేపను కొనుగోలు చేశాడు.



ఒక పులస చేపను 5 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు.



ప్రతి సంవత్సరం పులస చేపలు కొనుగోలు చేస్తుంటామని ఈసారి మొదటిదే దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.