నైరుతీ రుతుపవనాలు చవరి దశకు వచ్చేశాయి.

నేడు అక్కడక్కడ వర్షాలు పడ్డా, సెప్టెంబర్ 27 నుంచి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోనున్నాయి

అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు

హైదరాబాద్ లో 28, 29, 30 తేదీలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో వర్షాలు

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఎన్.టీ.ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి

కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.

అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.