బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది.

నేడు పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకనుంది.

దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి

ఖమ్మంలో అత్యధికంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్ లో 12.8 డిగ్రీలు

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నవంబర్ 12, 13 తేదీలల్లో తేలికపాటి జల్లులు

ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులతో సాధారణ వర్షాలు

ప్రకాశం, పల్నాడు, ఎన్.టీ.ఆర్, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలున్నాయి.

చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి