పృథ్వి లింగం - ముంచెత్తిన గంగమ్మను అడ్డుకున్న పార్వతి!
చభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం
ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు.
ఓ సమయంలో గంగమ్మ... లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట.
అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుంది
అందుకు నిదర్శనగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు
స్వామి మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు
ఈ క్షేత్రం చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
పంచభూతాలకు ప్రతిరూపంగా పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత లింగ క్షేత్రాలు
Images Credit: Pinterest
Thanks for Reading.
UP NEXT
తాబేలు ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అస్సలు నమ్మలేరు
View next story