'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్.

ఆ తరువాత ఆమె నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటివరకు నిధి తన కెరీర్ లో సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకుంది నిధి అగర్వాల్.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నో మేకప్, నో ఫిల్టర్ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.