ఎలా ఉన్నారన్నా?

Published by: Sheershika

అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్.

Image Source: ABP Desam

అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరామర్శించిన జగన్

Image Source: ABP Desam

అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందించిన తీరు సరిగా లేదన్న జగన్

Image Source: ABP Desam

ఎల్జీ పాలీమర్స్‌ ఘటనలో తమ ప్రభుత్వం స్పందించిన తీరు ప్రజలు గమనించాలన్న జగన్

Image Source: ABP Desam

24 గంటల్లోపే అప్పుడు పరిహారం కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం తమదేనన్న జగన్

Image Source: ABP Desam

ఇప్పుడు పరిహారం ప్రకటించారు కానీ ఇంతవరకు అందివ్వలేదన్నారు.

Image Source: ABP Desam

బాధితులకు పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి ధర్నా చేస్తానని చెప్పుకొచ్చారు.

Image Source: ABP Desam

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కంపెనీల నివేదికలపై థర్డ్‌పార్టీ అడిట్‌లు, మానిటరింగ్ వ్యవస్థలు తీసుకొచ్చామన్నారు.

Image Source: ABP Desam

రెడ్‌బుగ్ రాజ్యాంగంపై దృష్టి పెట్టి సూపర్ పిక్స్ అమలు, పాలన పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.

Image Source: ABP Desam