ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు ఏం చదువుకున్నారో తెలుసా?

ముఖేష్ అంబానీ ముంబై విశ్వ విద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు.

నీతా అంబానీ ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందారు.

ఇషా అంబానీ.. యేల్ యూనివర్సిటీ సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ చదివింది.

అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీలో డిగ్రీని పొందారు.

ఆకాష్ అంబానీ అమెరికా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.

మెహత్ అంబానీ న్యూ జెర్సీలోని ప్రిన్స్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో పట్టా పొందింది.

రాధికా మర్చంట్ న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందింది.

ఆనంద్ పిరమాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామికల్, న్యాయశాస్త్రం నుంచి పట్టా పొందారు.