Image Source: Vignesh Shivan/Instagram

నయనతార, విఘ్నేష్ శివన్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరు ఒక్కటయ్యారు.

ఆ తర్వాత వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం తిరుమలకు వెళ్లారు.

తమ పెళ్లి రోజున తమిళనాడులో సుమారు లక్ష మందికి విందు భోజనం పెట్టారు.

నయన్-విఘ్నేష్ ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ కొత్త జంట థాయ్‌లాండ్‌లో విహరిస్తున్నారు.

బ్యాంకాక్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఉంటున్నారు.

తాజాగా నయన్-విఘ్నేష్ తమ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసుకున్నారు.

ఈ ఫొటోలు చూసిన అభిమానులు, వామ్మో.. వీరి రొమాన్స్ మామూలుగా లేదంటున్నారు.

నయన్-విఘ్నేష్‌ హనీమూన్‌ ఎంజాయ్ చేస్తున్న హోటల్ ఇదే.

Credits: Vignesh Shivan/Instagram