మిస్ యూనివర్స్​గా 1994లో సుస్మితా సేన్ కిరీటాన్ని గెలుచుకుంది.

ఇండియా నుంచి రెండవ మిస్ యూనివర్స్​గా 2000 సంవత్సరంలో లారా దత్తా విన్ అయింది.

2021లో హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది.

రీటా​ ఫరియా ఇండియా నుంచి 1966 మొట్ట మొదటి మిస్ వరల్డ్ టైటిల్​ను గెలుచుకుంది.

1994లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది.

ఇండియాకు మూడోసారి మిస్ వరల్డ్ టైటిల్ తెచ్చింది హైదరాబాద్​కు చెందిన డయానా హెడెన్.

ముంబైకు చెందిన యుక్తా ముఖి మిస్ వరల్డ్​గా టైటిల్​ను గెలుచుకున్న నాల్గొవ ఇండియన్​గా పేరు సంపాదించుకుంది.

ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది.

2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. (Images Source : X)