ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే ఎముకలకు ముప్పు తప్పదా?

Published by: Anjibabu Chittimalla

ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే ఎముకలకు ముప్పు తప్పదా?

శరీరంలో ఉప్పు ఎక్కువైతే బీపీ పెరిగి గుండె సమస్యలు తలెత్తుతాయి.

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ఎములకు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం చాలా అవసరం.

ఎంత ఎక్కువ ఉప్పు తీసుకుంటే అంత ఎక్కువ కాల్షియం బయటకు వెళ్లిపోతుంది.

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది.

ఫలితంగా కండరాలు, ఎముకలు ఆనారోగ్యంగా మారుతాయి.

కిడ్నీలో రాళ్లు సహా పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com