ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపి తాగితే?

ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపి తాగితే చాలా లాభాలున్నాయి.

గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

డయాబెటిక్ పేషెంట్లు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే చాలా మంచిది.

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

నిమ్మరసంలోని పొటాషియం బీపీని అదుపు చేస్తుంది.

గుండె ఆరోగ్యంగా ఉండటంలో నిమ్మరసం సాయపడుతుంది.

నిమ్మరసం రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com