జామపండ్లే కాదు.. జామ ఆకుల్లో ఔషదగుణాలు ఉంటాయి.
అందుకే కొందరు వాటి చిగురును నేరుగా తినడం చేస్తూ ఉంటారు.
అయితే జామ ఆకుల పొడిని వేడి కలిపి తాగితే కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట.
జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆకుల పొడిని వేడి నీళల్లో కలిపి తాగితే ఎన్నో రోగాలు నయమవుతాయట.
జామ ఆకు నీరు రకాన్ని, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. దీనివల్ల మొటిమల సమస్య దూరమవుతుంది.
మధుమేహమున్నవారు దీనిని తగిత బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source :Envato)
Thanks for Reading.
UP NEXT
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? కాల్షియం లోపిస్తుందేమో!
View next story