వామ్మో! ముఖేష్ అంబానీ ఇంట్లో పని మనుషుల జీతం అన్ని లక్షలా?

ముఖేష్ అంబానీ దంపతులు దేశంలో అత్యంత విలువైన భవంతిలో నివాసం ఉంటున్నారు.

ముంబైలో రూ. 15 వేల కోట్లతో అంటీలియా అనే ఈ భవంతిని నిర్మించారు.

ఈ ఇంట్లో సెక్యూరిటీ, కుకింగ్, క్లీనింగ్ సహా ఇతర అవసరాలకు 600 మంది పని చేస్తారు.

అంబానీ ఇంట్లో పని చేసే స్టాఫ్ అంతా ఇండియాలోనే అత్యంత నిపుణులు.

అంబానీ నివాసంలోని స్టాఫ్ 24/7 పని చేస్తారు.

అంటిలియాలో పని చేసే స్టాఫ్ కు అందులోనే పడుకునేలా ప్రత్యేక గదులు ఉన్నాయి.

అంటిలియాలో పని చేసే ఒక్కో వ్యక్తికి నెలకు రూ. 2 లక్షల సాలరీ ఇస్తారు. All Photos Credit: X