పరగడుపున ఈ పండ్లు అస్సలు తినకండి!

చాలా మందికి పరగడుపున పండ్లు తినే అలవాటు ఉంటుంది.

కానీ, కొన్ని పండ్లను ఖాళీ కడుపుతో అస్సలు తీనకూడదంటున్నారు నిపుణులు.

బొప్పాయిలోని బ్రోమలైన్ జీర్ణసమస్యలకు కారణం అవుతుంది.

మామిడిలోని అధిక పైబర్ అజీర్తిని కలిగిస్తుంది.

ఆరెంజ్ లోని ఆమ్ల గుణాలు ఎసిడిటీకి కారణం అవుతాయి.

ద్రాక్ష కూడా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

యాపిల్ లోని పైబర్ జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది.

బెర్రీస్ ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలకు కారణం అవుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com