ఖర్జూర పండ్లతో మలబద్దకం వస్తుందా?

Published by: Anjibabu Chittimalla

ఖర్జూరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఖర్జూరలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

ఖర్జూర ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం వస్తుందంటున్నారు నిపుణులు.

ఖర్జూర పండ్లతో జీవక్రియ నెమ్మదించి మలబద్దకం ముప్పును పెంచుతుంది.

ఖర్జూర పండ్లు అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఖర్జూరలోని సహచ చక్కెర శరీరానికి చలువ చేస్తుంది.

ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణం కాక అజీర్తి, గ్యాస్ సమస్యలు ఏర్పడుతాయి.

ఖర్జూర పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com