శ్రీవారితో 'ఏం మాయచేశావే' సాంగేసుకున్న జానకికలగనలేదు విష్ణుప్రియ



సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ఫాలోయింగ్ పెంచుకుంది విష్ణుప్రియ



ఐదేళ్ల క్రితం సీరియల్ నటుడు సిద్ధార్ధ్ వర్మను ప్రేమించి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు.



'ఈ రోజుల్లో', 'ప్రేమకథా చిత్రం', 'బలుపు',' మిస్టర్ పెళ్ళికొడుకు', 'పండగ చేస్కో', 'పిల్లా నువ్వులేని జీవితం', 'రామయ్య వస్తావయ్యా', 'రభస' మూవీస్ లో మెరిసింది.



'అభిషేకం' సీరియల్ తో టీవీలో ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ 'కుంకుమ పువ్వు', 'ఇద్దరమ్మాయిలు','నువ్వే కావాలి' సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'జానకి కలగనలేదు' లో మల్లికగా మెప్పిస్తోంది.



ముత్యమంత ముద్దు సీరియల్ తో బుల్లితెరపై అడుగుపెట్టిన సిద్దార్థ్ వర్మ..రక్త సంబంధం సీరియల్ తో మంచి పాపులార్టీ తెచ్చుకున్నాడు.



ప్రస్తుతం విష్ణుప్రియ,సిద్దార్థ్ వర్మ ఇద్దరూ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు



సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారిద్దరూ..ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటారు..



పండుగలు, ప్రత్యేక రోజుల్లోనూ సలబ్రేషన్స్ ని షేర్ చేసుకుంటారు



image and video credit : Vishnu priya (@sidshnu) • Instagram