ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్ చాలా డబ్బు ఖర్చు పెట్టింది.
ABP Desam

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్ చాలా డబ్బు ఖర్చు పెట్టింది.



నలుగురు ఆటగాళ్ల కోసం 2.20 కోట్లు ముంబై వెచ్చించింది.
ABP Desam

నలుగురు ఆటగాళ్ల కోసం 2.20 కోట్లు ముంబై వెచ్చించింది.



జి కమలిని బేస్ ప్రైస్ కంటే చాలా రెటు ఇచ్చి కొనుగోలు చేసింది.
ABP Desam

జి కమలిని బేస్ ప్రైస్ కంటే చాలా రెటు ఇచ్చి కొనుగోలు చేసింది.



కమలినితోపాటు అక్షితా మహేశ్వరి, సంస్కృతి గుప్తా, నాడిన్ డి క్లర్క్‌ను ముంబై సొంతం చేసుకుంది.
ABP Desam

కమలినితోపాటు అక్షితా మహేశ్వరి, సంస్కృతి గుప్తా, నాడిన్ డి క్లర్క్‌ను ముంబై సొంతం చేసుకుంది.



ABP Desam

కమలినిని రూ.1.6 కోట్లకు నాడిన్ డి క్లర్క్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.



ABP Desam

20 లక్షలకు అక్షితా మహేశ్వరిని రూ.10 లక్షలకు సంస్కృతి గుప్తాను సొంతం చేసుకుంది.



ABP Desam

ముంబై జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, 12 మంది ఇండియన్స్‌ ఉన్నారు.



ABP Desam

అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలితా, నాట్ స్కివర్-బ్రంట్,



ABP Desam

పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, సజ్నా సజీవన్, కె అమన్‌దీప్ కపూర్,



ABP Desam

జి కమలిని, నాడిన్ డి క్లర్క్, సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి