ఐసీసీ టీ20 వరల్డ్‌ 2022లో రెండో సెమీస్‌కు భారత్‌, ఇంగ్లాండ్‌ సిద్ధం.

ఐసీసీ టీ20 వరల్డ్‌ 2022లో రెండో సెమీస్‌కు భారత్‌, ఇంగ్లాండ్‌ సిద్ధం.

అడిలైడ్‌ వేదికగా గురువారం మధ్యాహ్నం 1:30 మ్యాచ్‌ మొదలవుతుంది.

రెండూ బలమైన జట్లే కావడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ రెండూ చివరగా ఆడిన 5టీ20ల్లో 4-1తో టీమ్‌ఇండియాదే పైచేయి.

భారత్‌కు ఓపెనింగ్‌ కీలకం. రోహిత్‌, కేఎల్‌ 50+ పార్ట్నర్‌షిప్‌ అందించాలి.

బ్యాటింగ్‌లో కోహ్లీ, సూర్య, పాండ్య, డీకే, అక్షర్‌, యాష్‌ చెలరేగితే చాలు.

అర్షదీప్‌, భువీ, షమి, పాండ్య పేస్‌కు తిరుగులేదు. యాష్‌, చాహల్‌, అక్షర్‌ స్పిన్‌తో కీలకం.

జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలన్‌, బెన్‌స్టోక్స్‌తో డేంజర్‌. లివింగ్‌స్టన్‌, హేల్స్‌, మొయిన్‌ అలీతో ప్రమాదమే.

మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌ పేస్‌ బాగుంది. కరన్‌ తన లెఫ్ట్‌ హ్యాండ్‌ పేస్‌తో వణికిస్తున్నాడు.

పిచ్‌ను బట్టి మొయిన్‌, రషీద్‌ స్పిన్‌లో చెలరేగుతారు. లివింగ్‌స్టన్‌ రూపంలో ఆఫ్‌ స్పిన్నర్‌ ఉన్నాడు.