Image Source: Twitter

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది.

Image Source: Twitter

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది.

Image Source: Twitter

ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: Twitter

ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51*), మిషెల్ మార్ష్ (66*) అర్థ సెంచరీలు సాధించారు.

Image Source: Twitter

ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Image Source: Twitter

మూడో వన్డేలో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.

Image Source: Twitter

ఐదు వికెట్లు తీసుకున్న మిషెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Image Source: Twitter

భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: Twitter

భారత్‌పై మిషెల్ మార్ష్ అద్భుత రికార్డు కొనసాగింది.

Image Source: Twitter

మూడో వన్డే బుధవారం (మార్చి 29) జరగనుంది.