టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మూడో మ్యాచ్‌కు రెడీ!

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మూడో మ్యాచ్‌కు రెడీ!

కఠినమైన దక్షిణాఫ్రికాతో ఆదివారం పెర్త్‌లో తలపడనుంది. టైమ్‌ సాయంత్రం 4:30.

ఈ మ్యాచులో గెలిస్తే టీమ్‌ఇండియాకు ఇక తిరుగుండదు! సెమీస్‌ గ్యారంటీ!

టాప్‌ ఆర్డర్లో రాహుల్‌ ఫామ్‌లోకి రావాలి. రోహిత్‌, కోహ్లీ, సూర్య, పాండ్య బ్యాటింగ్‌ అదుర్స్‌!

మిడిలార్డర్లో పాండ్య రాణిస్తున్నాడు. అక్షర్‌, డీకే మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

భారత్ బౌలింగ్‌ సూపర్‌. అర్షదీప్‌, భువీ, అక్షర్‌, అశ్విన్‌ వికెట్లు తీస్తున్నారు. షమి నిలకడ పెంచాలి.

సఫారీలు ఎప్పటికీ డేంజరస్‌! రిలీ రొసో సెంచరీతో ఊపుమీదున్నాడు. డికాక్‌ దూకుడగా ఆడుతున్నాడు.

మిడిలార్డర్లో రెజా హెండ్రిక్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్లాసెన్‌ ప్రమాదకరం. బవుమా ఫామ్‌లో లేడు.

శంషి, ఎంగిడి వికెట్లు పడగొడుతున్నారు. రబాడా, నోకియా, పర్నెల్‌ పేస్‌తో జాగ్రత్తగా ఉండాలి.

Image Source: BCCI, ICC, SA Twitter

పెర్త్‌లో శనివారం వర్ష సూచన ఉంది. ఆదివారం మెరుగ్గానే ఉంటుందని అంచనా.