'దొరసాని' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్.

మొదటిసినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తోంది.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా.. శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

శివాత్మిక రాజశేఖర్ ఫొటోలు