దేశంలోనే ఎత్తైన మట్టి గణపతిని విశాఖపట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేశారు.

గాజువాకలోని లంక గ్రౌండ్స్ లో 117 అడుగుల ఎత్తులో మహా గణపతి కొలువుదీరాడు

దేశంలోనే అత్యంత ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ విగ్రహం గాజువాకలోని గణనాథుడు

ఈ ఏడాది శ్రీ అనంత పంచముఖ మహా గణపతిని ఇక్కడ ఏర్పాటు చేశారు

గాజువాకలో ప్రతిష్టించిన చోటే గణేష్ నిమజ్జనం చేస్తున్నారు

గణేష్ నిమజ్జనం చూసేందుకు భక్తులు లంక గ్రౌండ్స్ కు భారీగా తరలివచ్చారు

ఆదివారం పైపుల ద్వారా నీళ్లు స్ప్రే చేస్తూ నిమజ్జనం చేశారు

Image Source: Vizag Weatherman Twitter

మహా గణపతి నిమజ్జనం వేడుక ఘనంగా నిర్వహించారు