వరలక్ష్మీ శరత్ కుమార్.. శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైంది.

అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన మెహందీ వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఈ మెహందీ వేడుకల్లో పాల్గొన్న శరత్ కుమార్ చేతికి మెహందీ డిజైన్స్ వేయించుకున్నారు.

ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్​స్టాగ్రామ్​లో బాగా వైరల్ అవుతున్నాయి.

వరలక్ష్మీ.. దేవ్​ని ప్రేమించి.. రీసెంట్​గానే ఎంగేజ్​మెంట్ చేసుకుంది.

కూతురు మెహందీ వేడుకల్లో పాల్గొని శరత్​ కుమార్ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు.

పెళ్లికి మోదీగారిని ఇన్వైట్ చేసేందుకు వరలక్ష్మీ, ఉడ్బీతో కలిసి వెళ్లింది.

శరత్ కుమార్ తన కూతురు పెళ్లి పత్రికను మోదీకి అందించారు.

పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమైపోయాయి. డే 1 మెహందీ వేడకలంటూ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మెహందీ వేడుకలకు దానికి తగ్గ డ్రెస్​లు వేసుకుని జంట ఫోటోలకు ఫోజులిచ్చారు.