పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

ప్రశాంత్ కిషోర్ భార్య ఏ పని చేస్తారు?

Published by: Khagesh
Image Source: ANI

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

ప్రశాంత్ కిషోర్ భార్య పేరు డాక్టర్ జాహ్నవి దాస్.

Image Source: Divyanshu thakur

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

జాహ్నవి గౌహతి (అస్సాం) కి చెందిన వ్యక్తి.

Image Source: pexels

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

ఆమె వైద్య విద్యను అభ్యసించారు,. వృత్తిరీత్యా వైద్యురాలు.

Image Source: pexels

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

వివాహానికి ముందు ఆమె వైద్య వృత్తిలో ఉన్నారు,

Image Source: pexels

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

ప్రస్తుతం జాన్వీ తన వృత్తికి తాత్కాలికంగా దూరంగా ఉన్నారు.

Image Source: pexels

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

ఇప్పుడు వారు ఇంటిని, కుటుంబాన్ని ,పిల్లలను చూసుకునే బాధ్యతను నిర్వహిస్తున్నారు

Image Source: pexels

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

జాహ్నవి ప్రశాంత్ కిషోర్ రాజకీయల్లో ఆయనతోపాటు మద్దతు ఇస్తున్నారు.

Image Source: ABP LIVE

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

2024లో పాట్నాలో జరిగిన మహిళా కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ ఆమెను పరిచయం చేశారు

Image Source: Prashant kishor youth brigade

పీకే భార్య ఎవరు? ఏం చేస్తున్నారు?

కార్యక్రమంలో జాన్వీ మహిళలతో మాట్లాడారు. సామాజిక సమస్యలపై ఆసక్తి చూపించారు

Image Source: Prashant kishor youth brigade